ఇవ్వాళ సచిన్, నిన్న గవాస్కర్, రేపు మరొకరు.
వీళ్ళు పరుగులు తీస్తారు, బంతులు వేస్తారు క్యాచ్ లు పదతారు....ఇంకా ఏంటేంటో చేస్తారు.ఆటల వంక తొ చిత్ర విచిత్ర చేస్టలెవొ చేస్తారు.
ఇవ్వాళ భారత దెశం లొ వంద కోట్ల జనాభా పరువు ప్రతిష్టలు కాపాడింది సచినేనట. ఇన్ని కోట్ల జనం, తమ పరువు కోసం ఒక మనిషి భుజాల మీద పడి వేల్ళాదుతున్నారు.ఈ అనామకుల్ని అసమర్ధుల్ని 'అప్రదిష్టా నించీ కాపాడినందుకు, అతనికి రాష్త్ర ప్రభుత్వాలన్నీ కోట్ల కోట్ల ధన రాసుల్ని గుమ్మరిస్తున్నాయి. ఎకరాల ఎకరాల స్తలాలు ధారధత్తం చేస్తున్నాయి. మంత్రులూ గవర్నర్లూ ప్రెసిడెంటు తొ సహా, ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. పెట్టుబడిదారులంతా ఎగబడి పెద్ద పెద్ద కంపెనీల కార్లతొ సహా ఎన్నెన్నో బహుమానాలు సమర్పిస్తున్నారు! 'వీరుడు,పులీ బిరుదుల తొటీ, ఊరేగింపులతోటీ, సమ్నానల తోటీ ముంచెత్తుతున్నారు!
ఇంతకీ ఏమిటీ అతను చేసింది? 'ఆదేదో' పొటీలకు ఫొయి ఒక సంవత్సరం పాటు పరువు కోసం పాకులడే భారతదేశ ప్రజల కోసం వందొ వంద పరుగులని సాధించాదట. ఇదీ అతగాడి వీరత్వం.
ఆలోచించాల్సిన విషయమే!మితిమీరిన క్రీడాభిమానం మనదేశం లో బాగా ఎక్కువ !మీ బ్లాగు భావన
ReplyDeleteబాగుంది .